Saturday 1 February 2014

తెలుగు కథా సాహిత్యంలో మైలురాళ్ళు

తెలుగు కథా సాహిత్యంలో మైలురాళ్ళు

1. తొలి కథా రచన
జ. తాతాచార్యుల కథలు (1855)
2. మలి కథా రచన
జ. 1903
3. తొలి కథా రచయిత్రి
జ. బండారు అచ్చమాంబ
4. వ్యవహారిక భాషలో తొలి కథా రచయిత
జ. గురజాడ అప్పారావు (దిద్దుబాటు)
5. మత మార్పిడుల నేపథ్యంలో రాసిన తొలి కథ
జ. పెద్ద మసీదు
6. తెలుగు కథ మీద వచ్చిన మొదటి పరిశోధనా గ్రంథం
జ. తెలుగు కథ స్వరూప స్వభావం (పోరంకి దక్షిణామూర్తి)
7. సంచార జీవితాలపై రాసిన తొలి కథ
జ. దాసరి పాట (చింతా దీక్షితులు)
8. తొలి కథ సంకలనం
జ. మద్రాస్ కథలు (వెదురుమూడి శేషగిరిరావు)
9. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి కథ
జ. గాలివాన (పాలగుమ్మి పద్మరాజు)
10. మాండలిక భాషలో మొదటిసారిగా కథలు రాసిన వారు
జ. మా గోఖలే
11. తొలిసారిగా సంభాషణలే ప్రధానంగా కథ నడిపిన రచయిత
జ. శ్రీపాద
12. తనమీద తానే కథ రాసుకున్న రచయిత
జ. చలం (ఒరేయ్ చలం)
13. కథా బీజాలు దేనిలో కనిపిస్తాయి
జ. ఋగ్వేదం
14. స్వాతంత్ర్య ఉద్యమం నేపధ్యంలో రాయబడ్డ తొలి కథ
జ. ఓబయ్య (వేలూరి శివరామ శాస్త్రి)
15. కథల కోసమే నడపబడ్డ తొలి కథా పత్రిక
జ. పూలగుత్తి
16. కథక చక్రవర్తి
జ. కవి కొండల వెంకటరావు
17. కనకాభిషేకం జరిగిన తొలికథ చక్రవర్తి
జ. శ్రిపాద సుబ్రహ్మన్య శాస్త్రి
18. కథానిక లక్షణాలు వున్న తొలి గ్రంథం
జ. అగ్ని పురాణం
19. కార్డు కథలను మొదటిసారిగా ప్రచురించిన పత్రిక
జ. చిత్రగుప్త

1 comment: