Sunday 12 January 2014

కథా ప్రయాణం-12

కథా ప్రయాణం-12


కథా సాహిత్యంలో రాసి కన్నా వాసి ముఖ్యం. క్లుప్తత అంతకన్నా ముఖ్యం. చెప్పదలుచుకున్న విషయాన్ని ఏ మాత్రం భేషిజం లేకుండా చెప్పడం, నినాదాల జోలికి పోకుండా సూటిగా ఆలోచింపజేయడం కథానికలో ఒక భాగం. కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారిలో చా.సో.(చాగంటి సోమయాజులు) నేటి తరం కమ్యూనిస్టులుగా కాకుండా వామపక్ష భావాలు కలిగి నినాదాలు, కొట్టు,చంపు, నరుకు పదాలులేకుండా శ్రామైక్య జీవనంలోని అందాలను చక్కగా వర్ణించిన కధా రచయత చా.సో.రాసినవి 30 కథలకు మించకు పోయినా తన రచనా కౌశలం ద్వారా కీర్తి గడించారు చా.సో. వీరి కథలు విశిష్టత, సాంఘిక ప్రయోజనం కలిగి ఉంటాయి. బొండు మల్లేలు, ఎందుకు పారేస్తాను నాన్న, వెలం వెంకడు కథలు చదవాల్షిందే.


నోట్ : మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేస్తారు కదూ..

9392942485


















No comments:

Post a Comment