Sunday 29 December 2013

కధా ప్రయాణం - 10

కధా ప్రయాణం - 10

కందుకూరి అనంతం మరో రమణీయ మణిపూస. కరుణకుమారపేరుతో కథలు రాసారు. నెల్లూరు లో రెవెన్యూ ఆధికారిగా పని చేయడంవలన  బదుగు జీవుల విధానం తెలుసుకునే అవకాశం దక్కంది. సహజంగా భావకుడైన కరుణకుమార వారి జీవితాలని తమ కథల్లో చిత్రించారు. తెలుగు వారి ప్రేమచంద్ గా పిలవబడే కరుణకుమార 30 కి పైగా కధలు రాశారు. కయ్యకాలువ, అంటుజాడ్యం మంచి కధలు.  



    

No comments:

Post a Comment