Saturday 7 December 2013

కధా యాత్ర 4

కధా యాత్ర 4 

      తెలంగాణా సాహిత్యాన్ని
పరిపుష్టం చేస్తూ, ఆంధ్రుల సాంఘీక చరిత్రకు రూపమిచ్చిన సురవరం ప్రతాపరెడ్డి ప్రాతస్మరణీయుడు. గోలుకొండ పత్రికను అప్రతిహాతంగా నడిపిస్తూనే పంతం పట్టి 1930 ప్రాంతంలోనే తెలంగాణా కవుల చరిత్రను పరిశీలించి, పరిశోధించిన మహోన్నత వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి కధ. సురవరం వారిని తెలుగు కధ కూడా ఆకర్షించింది. వీరు దాదాపు 25 కధలు రాశారు. అణాగ్రంధమాల వారు తెలుగు సాహిత్యానికి చేసిన సేవ నిరుపమానం. మొగలాయి కధలు నిరీక్షణ  గ్యారా కద్దూ బారాకొత్యాల్ ప్రసిద్ధం.

No comments:

Post a Comment