Monday 9 December 2013

కధాయాత్ర - 6

కధాయాత్ర - 6

మాడపాటి హనుమంతరావు పంతులుగారు బహుభాషా వేత్త, కధానికకు జవసత్వాలు నింపిన వ్యక్తి.1912 ప్రాంతంలోనే ఆంధ్రభారతిలో వీరికధలు ప్రచురణకునోచుకున్నాయి. తొలి తెలుగు కధల సంపుటి మదరాసు కధలని అంటారు. తరువాత మాడపాటివారి 'హృదయశల్యము ' అనే కధ అదే పేరుతో కధాసంపుటి వచ్చింది. గ్రాంధిక భాష ఛాయలు వీరి కధల్లో కనిపిస్తాయి.

No comments:

Post a Comment