Tuesday 3 December 2013

తెలుగు కథా ప్రయాణం-2

తెలుగు కథా ప్రయాణం-2


తెలుగు కథకు మొదటి అడుగు అచ్చమాంబ వేస్తే దిశా నిర్దేశం చేసింది శ్రీపాదతో కలిపి చాలామందే ఉంటారు. కధకు సామాజిక ప్రయోజనం ఉండాలి. కన్నీళ్ళు పెట్టించాలి. ఆలోచింపజేయాలి. గోదావరి మాండలికంలో శ్రీపాద 100కు పైగానే కథలు రాశారు. తెలుగు కధకు జవసత్వాలు నింపింది శ్రీపాద. క్రీడల నేపధ్యంలో రాసిన వడ్లగింజలు మొదటికథగా విమర్శకులు చెబుతారు. గులాబి అత్తరు అత్తరు లాంటి అధ్బుత కథలు శ్రీపాద మాత్రమే రాయగలరు. వీరేశలింగం పంతులును నాయకుడిగా చేస్తూ శ్రీపాద అనేక కథలు రాశారు. 


No comments:

Post a Comment